కేసు నమోదు చేసుకోవడానికి వెళ్ళిన పోలీస్ ని కొట్టిన యువకుడు

-

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో దారుణం జరిగింది. తనను ఒక యువకుడు వేధిస్తున్నాడంటూ 100 కి ఒక యువతీ ఫోన్ చేసింది. దీనితో ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి కానిస్టేబుల్ ని పంపించి పరిస్థితి గురించి వాకబు తీయమని సూచించారు. పై అధికారి ఆదేశంతో విధి నిర్వహణలో భాగంగా ఘటనా ప్రాంతానికి వెళ్ళిన రాంబాబు అనే కానిస్టేబుల్ అక్కడ అమ్మాయితో మాట్లాడుతున్నారు.

55 police in maharashtra tested with corona positive

ఈ పరిస్థితిని వీడియో తీస్తున్న కానిస్టేబుల్ రాంబాబు పై దాడి చేసి యువకుడు తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిపై రోహిత్ అనే యువకుడిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసాడు కానిస్టేబుల్ రాంబాబు, మరియు బాధిత యువతి. కేసు నమోదు చేసిన తర్వాత యువకుడు పరారు అయ్యాడు. అతని కోసం ఒక బృందం గాలింపు చర్యలు చేపట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news