బ్రేకింగ్: మోడీతో జగన్ భేటీ

-

ఏపీ సిఎం వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. 8 నెలల తర్వాత మోడీతో జగన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా పెండింగ్ బకాయిల గురించి ప్రధాని మోడీతో సిఎం జగన్ చర్చిస్తారు. అలాగే పోలవరం బకాయిలు, ప్రత్యేక హోదా వంటి వాటి గురించి చర్చిస్తారు. రాజధాని అంశం కూడా ప్రధాని మోడీ భేటీలో చర్చకు రానుంది.

కృష్ణా, గోదావరి జలాల గురించి కూడా ఈ భేటీలో ప్రధాన చర్చ జరుగుతుంది. సిఎం జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి ఉన్నారు. దాదాపు గంట పాటు ఈ భేటీ జరగనుంది. విభజన హామీల గురించి కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news