BREAKING: కర్నూలులో విషాదం..చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు !

-

BREAKING: కర్నూలులో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు వెలుగు చూశాయి. కర్నూలు(మ) గార్గేయపురం చెరువులో గుర్తు తెలియని ముగ్గురు మహిళల మృతదేహాలు కలకలం రేపుతున్నాయి. ముందుగా ఒకే ప్రాంతంలో రెండు మృత దేహాలు గుర్తించారు పోలీసులు.

Three bodies of women in pond

వెలికి తరలిస్తుండగా చెరువుకు అవతలి ఒడ్డున మరో మహిళ గుర్తించారు. మహిళలపై ఎలాంటి గాయాలు కనిపించలేదు. ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారా…ప్రమాదవశాత్తు పడిపోయారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news