BREAKING : ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీలు

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది జగన్‌ సర్కార్‌. హర్టికల్చర్ గా డైరెక్టర్ గంధం చంద్రుడుని నియామకం చేసిన జగన్‌ సర్కార్‌… గ్రామ, వార్డు సచివాలయ అసిస్టెంట్ డైరెక్టరుగా హెచ్ ఎం ధ్యానచంద్ర నియామకం చేసింది.

అలాగే… సీసీఎల్ఏ జాయింట్ సెక్రటరీగా నిశాంతి, కొనసీమ జిల్లా జేసీగా శ్రీవాస్ నూపూర్ ను నియామకం చేసింది. నంద్యాల జేసీగా రాహుల్ కుమార్ రెడ్డి…. కేఆర్ పురం ఐటీడీఏ పీఓగా సూర్యతేజ ను నియామించారు. ఈ మేరకు ఎస్ ఎస్ శ్రీధర్ ను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది ఏపీ సర్కార్‌. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే.. జగన్‌ సర్కార్‌ ఇలాంటి నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news