తిరుమల భక్తులకు అలర్ట్‌..3 రోజుల పాటు ఆ సేవలు రద్దు

-

తిరుమల భక్తులకు అలర్ట్‌..3 రోజుల పాటు ఆ సేవలు రద్దు కానున్నాయి. తిరుమలలో ఈ నెల 17వ తేది నుంచి మూడు రోజులు పాటు వార్షిక పద్మావతి పరిణయోత్సవాలు జరుగున్నాయి. ఈ సందర్భంగా మూడు రోజులు పాటు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలు రద్దు చేసింది టిటిడి.

కాగా తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. దీంతో తిరుమల శ్రీవారి కోసం నిన్న ఒక్క రోజే సర్వదర్శనానికి 04 గంటల సమయం పడుతోంది. అటు తిరుమల శ్రీవారిని నిన్న ఒక్క రోజే 64, 766 మంది భక్తులు దర్శించుకున్నారు. అటు తిరుమల శ్రీవారికి నిన్న ఒక్క రోజే 24, 158 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అలాగే, తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న ఒక్క రోజే 3.09 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news