తిరుమల భక్తులకు శుభవార్త..లైన్‌ లో వేచి ఉండే అవసరం లేకుండానే దర్శనం

-

తిరుమల భక్తులకు శుభవార్త.. తిరుమలలో వైకుంఠం క్సూ కాంప్లేక్స్ లో వేచివుండే అవసరం లేకూండా నేరుగా శ్రీవారి దర్శనం జరుగుతోంది. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారిని 56228 మంది భక్తులు దర్శించుకున్నారు.

Tirumala Srivari Sarvadarshan

అలాగే..నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారికి 18,886 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న ఒక్కరోజే తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 4.04 కోట్లుగా నమోదు అయింది. కాగా ఏప్రిల్ 9న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం ఉంటుంది. ఈ తరుణంలోనే.. ఆర్జిత సేవలు రద్దు చేసింది టీటీడీ పాలక మండలి.

Read more RELATED
Recommended to you

Latest news