వెతికి మరీ దాడులు చేస్తున్నారు : విజయసాయిరెడ్డి

-

 

టీడీపీ పాలన దారుణంగా ఉందని, తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని వెతికి మరీ దాడులు చేస్తున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించారు. బంగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ ఏ విధంగా తగలబెడుతోందో అందరూ గమనించాలన్నారు.

vijayasai reddy on cbn over tdp leaders war

టీడీపీ చేస్తున్న ఈ అరాచకాల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములేనని అన్నారు. ఏపీలో ఇలాంటి ఘటనలు కొనసాగితే కేంద్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news