వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి…జగన్‌ సంచలన నిర్ణయం

-

Sajjala Ramakrishna reddy: వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది వైసిపి పార్టీ. ఈ మేరకు వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సభ్యులు రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు.

YCP party decided to organize the 75th birth anniversary celebrations of late YS Rajasekhar Reddy

జులై 8వ తేదీన అంటే రేపు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్…విగ్రహానికి నివాళులు అర్పించి ఆ తర్వాత సేవా కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీ పొందుకోవడానికి ఇది ఒక తొలి అడుగని తెలిపారు. కాబట్టి ఈ కార్యక్రమంలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు… అందరూ లీడర్లు పాల్గొనాలని కోరారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news