ఏపీ ఉద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. బ‌దిలీలపై కొత్త గైడ్ లైన్స్ విడుదల

-

ఏపీ ఉద్యోగులకు జగన్‌ మోహన్‌ రెడ్డి సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడమే కాకుండా.. తాజాగా బదిలీలకు సంబంధించిన గైడ్‌ లైన్స్‌ ను కూడా విడుదల చేసింది సర్కార్‌. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల ఇవాళ్టి నుంచి 17వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒకే చోట 5 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు అర్హులుగా ప్రభుత్వం వెల్లడించింది.

బ‌దిలీల గైడ్‌ లైన్స్‌…

40 శాతం కం టే అధిక వైకల్యం ఉన్న వారికి ప్రాధాన్యత
మానసిక వైకల్యం గల పిల్లలున్న ఉద్యోగుల కు ప్రాధాన్యత
కుటుంబ సభ్యులు దీర్ఘకాల వ్యాధుల తో బాధపడితే బదిలీల్లో ప్రాధాన్యత
కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులకు ప్రాధాన్యత
జూన్‌ 18 వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుందని ఆదేశాలు

Read more RELATED
Recommended to you

Latest news