ABN, TV5, మహా ఛానెల్ లపై రెచ్చిపోయిన విజయ సాయిరెడ్డి

-

శాంతి విషయంలో తనపై వచ్చిన ఆరోపణలపై ఖండించారు విజయ సాయి రెడ్డి. అంతేకాదు.. ABN, TV5, మహా ఛానెల్ ల పై మండి పడ్డారు విజయ సాయి రెడ్డి. ఒరేయ్ వంశీ కృష్ణ, వెంకట్ కృష్ణ, TV5 సాంబాడు మీ పుట్టక తేడా రా అంటూ విజయ సాయి రెడ్డి రెచ్చిపోయారు. ఎవడో ఒకడు నిన్న మా ఇంటికి వచ్చి విజయ సాయి రెడ్డి ఎక్కడ అడిగాడు .. పారిపొయ్యడా అడిగాడు…వాడికి నేను చెబుతున్న ఒరేయ్ ప్లేస్ నువ్వే చెప్పరా నేను వస్తానని సవాల్‌ చేశారు విజయ సాయి రెడ్డి.

YSRCP Vijayasai Reddy

టీడీపీ వాళ్ళతో కుమ్మక్కై మా పార్టీ వాళ్ళే నా మీద ఆరోపణలు చేయించారు…..అయినా నేను బాధపడలేదన్నారు. సాయిరెడ్డి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించే మనిషి కాదు…తప్పు చేయను వేంకటేశ్వర స్వామికి తప్ప ఎవ్వరికీ భయపడనని వెల్లడించారు. మూడు రోజులుగా మీడియా ట్రోలింగ్, కథనాలు ఒక ఆదివాసీ మహిళ ను అవమానించారని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news