18 ఏళ్లు కాపురం చేసి వదిలేశాడు – మేకపాటి చoద్రశేఖరరెడ్డి భార్య సంచలనం

-

నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ఎం.ఎల్.ఏ. మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి వివాదం కలకలం రేపుతోంది. కుమారుడు లేడని చెప్పిన శేఖర్ రెడ్డి కిమూడు రోజుల క్రితం నేను ఎవ్వరిని అంటూ లేఖ రాశారు మేకపాటి శివ చరణ్ రెడ్డి. ఇక తాజాగా ఈ విషయంపై మీడియా ముందుకు శివ చరణ్ రెడ్డి తల్లి లక్ష్మీ దేవి వచ్చింది. 18 ఏళ్ళు కాపురం చేసి వదిలి పెట్టారంటూ లక్ష్మీ దేవి ఆరోపణలు చేసింది.

రెండేళ్లు తన చుట్టూ తిరిగిన మాట వాస్తవం కాదా..బెంగుళూరు లో కాపురం పెట్టారని ఆమె అన్నారు. శాంత కుమారి పరిచయం తర్వాతే మమ్మల్ని విడిచారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని బజారు పాలు చేసినా ఒక్క మాటకూడా అడగలేదని..డబ్బులు..ఆస్తుల కోసమని శేఖర్ రెడ్డి చెప్పడం సరికాదు..మాకు సొంత ఇల్లు కూడాలేదన్నారు. శాంత కుమారికి ఎంత ఆస్తి ఇచ్చావో అందరికీ తెలుసు..శేఖర్ రెడ్డి మాటలతో అవమానం భరించలేకే బయటకు వచ్చామని వెల్లడించారు లక్ష్మీ దేవి.

Read more RELATED
Recommended to you

Latest news