ఢిల్లీలో శ్రద్ధ తరహా మరో ఘటన..భర్తను నరికి ముక్కలు చేసిన భార్య

-

ఢిల్లీలో శ్రద్ధ సంఘటన మరుక ముందే…అదే తరహాలో మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో భర్తను నరికి ముక్కలు చేసింది ఓ భార్య. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య.

ఈ సంఘటన ఢిల్లీలో తాజాగా జరిగింది. అయితే, భర్తను హత్య చేసి… శరీరాన్ని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచింది ఆ భార్య. రోజుకు కొన్ని చొప్పున శరీర భాగాలను గ్రౌండ్‌లో పడేసింది భార్య. ఈ తంతంగానికి కొడుకు కూడా సహకరించాడు. ఈ సంఘటనను ఢిల్లీ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news