Women’s Day : మహిళలకు బంపర్ గిఫ్ట్ ప్రకటించిన వైఎస్ జగన్

-

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ మహిళలకు తీపి కబురు అందజేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావిడి మొదలవనున్న సందర్భంగా 50 శాతం మేయర్ స్థానాలు మహిళలకే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఏపీలోని మొత్తం 16 కార్పొరేషన్ మేయర్ పదవులకు ఎన్నికల సంఘం రిజర్వేషన్లను ఖరారు చేసింది. దీనిపై పురపాలక శాఖ కమీషనర్ విజయ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిలో 16 స్థానాలకు గానూ వీటిలో 8 స్థానాలను మహిళలకే కేటాయించారు.

               ఇప్పటికే తన క్యాబినెట్ లో మహిళలకు ఎక్కువ ప్రధాన్యతనిచ్చి అందరి ప్రశంశలు అందుకున్న సీఎం వైెస్ జగన్ ఇప్పుడు త్వరలో రాబోయే పంచాయితీ ఎన్నికల్లో కూడా ఎక్కువ స్థానాలు మహిళలకు కేటాయించిన విషయం తెలిసిందే. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించనున్నారు. ఈ నెల 21న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించి ఫలితాలను 24న ప్రకటించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news