ఏపీలో కరోనా బీభత్సం.. కాకపోతే..!

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఈ వైరస్ తీవ్రత మరింత పెరిగింది. రోకురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. మృతుల సంఖ్య అడుపులోనే ఉంది. అలాగే కొలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గత 24 గంటల్లో 186 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4588 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2641 మంది కోలుకొని డిశ్చార్జ్ అవగా, మరో 1865 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా బారినపడి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 82. అయితే మరో 36 మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కూడా కరోనాగా నిర్దారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news