ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. లాక్ డౌన్ సడలింపుల అనంతరం ఈ వైరస్ తీవ్రత మరింత పెరిగింది. రోకురోజుకి కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. మృతుల సంఖ్య అడుపులోనే ఉంది. అలాగే కొలుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కాగా, గత 24 గంటల్లో 186 కరోనా కేసులు నమోదవగా, ఇద్దరు చనిపోయారు. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 4588 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో 2641 మంది కోలుకొని డిశ్చార్జ్ అవగా, మరో 1865 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా బారినపడి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 82. అయితే మరో 36 మంది ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వారికి కూడా కరోనాగా నిర్దారణ అయింది.
ఏపీలో కరోనా బీభత్సం.. కాకపోతే..!
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
దారుణం.. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై, అతని భార్యపై దాడి
హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లోకి వచ్చిందని కుక్కపై, యజమానిపై,...
BREAKING: తోట త్రిమూర్తులుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మరో షాక్ తగిలింది. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
సీఎం రేవంత్, మంత్రి తుమ్మల మధ్య గ్యాప్ పెరుగుతోందా ?
సీఎం రేవంత్, మంత్రి తుమ్మల మధ్య గ్యాప్ పెరుగుతోందా ? అంటే...