ఏపీలో గడచిన 24 గంటల్లో కొత్తగా 161 మందికి కరోనా నిర్ధారణ అయింది. 12,771 నమూనాలు పరీక్షించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం 3,588 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 2,323 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 1,192 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో మరణాలేవీ సంభవించకపోగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య (73)లో ఎలాంటి మార్పులేదు. తాజాగా, కరోనా నుంచి కోలుకున్న 29 మందిని డిశ్చార్జి చేశారు.
ఏపీలో కొత్త 161 కరోనా కేసులు..!
-
Read more RELATEDRecommended to you
మన గొంతు కోసేందుకు సిద్ధమయ్యారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీపై బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కీలక ఎన్నికల ప్రచారంలో...
Anji N -
మైనార్టీ రిజర్వేషన్ల పై చంద్రబాబు సంచలన ప్రకటన
మైనార్టీ రిజర్వేషన్లపై చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా గుడూరులో...
Anji N -
జనసేనకు గుడ్ న్యూస్.. గాజు గ్లాసు గుర్తు కేటాయింపు
ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. అధికార...
Anji N -