కాకినాడలో హత్యకు గురైన యువతి కుటుంబానికి రూ.10 లక్షలు ప్రకటించిన జగన్‌

-

కాకినాడలో హత్యకు గురైన యువతి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం భారీ ఆర్ధిక సహాయం ప్రకటించింది. ఏకంగా ఆ బాధిత కుటుండానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ఏపీ సీఎం జగన్. అలాగే… దిశా చట్టం ప్రకారం నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.

చట్టంలో ఉన్న విధంగా త్వరతిగతిన కేసు విచారణ పూర్తి చేసి.. నిర్నీత సమయంలోగా చార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. అలాగే.. బాధిత కుటుండానికి తోడుగా ఉండాలని పేర్కొన్నారు సీఎం జగన్‌. కాగా.. కాకినాడ జిల్లాలో ఓ యువతిని ఓ వ్యక్తి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news