ఏపీ నిరుద్యోగులకు అలర్ట్..411 ఎస్సై పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

-

ఏపీ నిరుద్యోగులకు బిగ్‌ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ 411 ఎస్సై పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. ఇక అటు ఇప్పటికే కానిస్టేబుల్ అప్లై తేదీ గడువు ముగిసిన సంగతి తెలిసిందే.

411 ఎస్సై పోస్టులకు ఆన్లైన్లో అప్లై ఇలా చేయండి.

# దరఖాస్తుకు చివరి తేదీ : 18.01.2023
# దరఖాస్తు ఫీజు: రూ. 600, SC/ST లు రూ.300 చెల్లించాలి.
# ప్రిలిమినరీ పరీక్ష: 19.02.2023
# వెబ్సైట్ :slprb.ap.in

Read more RELATED
Recommended to you

Latest news