BREAKING : MIM ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై దాడి

-

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఢిల్లీలోని ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఈ దాడికి పాల్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

2014 నుంచి ఇప్పటి వరకు తన ఇంటి పై నాలుగు సార్లు దాడి చేశారని, దాడిలో ఇంటి అద్దాలు పగిలినట్లు ఓవైసీ పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆయన కోరారు. దీని పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news