నేడు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్‌..ఆసీస్ తో టీమిండియా ఫైట్

-

నేడు మహిళల టీ20 వరల్డ్‌కప్‌ తొలి సెమీఫైనల్‌ జరుగనుంది. ఈ సెమీఫైనల్‌ లో భాగంగా, ఆసీస్‌తో తలపడనుంది భారత మహిళల జట్టు. సాయంత్రం 6.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కేప్ టౌన్ లోని న్యూలాండ్స్ లో జరుగనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే,

భారత మహిళా జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (సి), రిచా ఘోష్ (w), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్, దేవికా వైద్య, శిఖా పాండే, రాజేశ్వరి గయక్వాడ్, రేణుకా ఠాకూర్ సింగ్.

ఆస్ట్రేలియా మహిళా జట్టు: బెత్ మూనీ(w), ఎల్లీస్ పెర్రీ, మెగ్ లానింగ్(సి), ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, గ్రేస్ హారిస్, జార్జియా వేర్‌హామ్, అన్నాబెల్ సదర్లాండ్, అలనా కింగ్, మేగాన్ షట్, డార్సీ బ్రౌన్.

Read more RELATED
Recommended to you

Latest news