బండి సంజయ్ 6వ విడత పాదయాత్రకు హైకమాండ్ గ్రీన్‌సిగ్నల్

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరో విడత ప్రజా సంగ్రామ యాత్రకు అధిష్ఠానం పచ్చజెండా ఊపింది. ఈ యాత్ర ఈ నెల 18 నుంచి ప్రారంభించేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నాయకత్వం రూట్‌ మ్యాప్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది.

కొడంగల్‌ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఆరో విడత పాదయాత్రను 13అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news