బెంగ‌ళూరు వ‌ర్సెస్ ముంబై మ్యాచ్.. సూప‌ర్ ఓవ‌ర్‌లో తేల‌నున్న ఫ‌లితం..

-

దుబాయ్‌లో జరుగుతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 10వ మ్యాచ్ టైగా ముగిసింది. రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, ముంబై జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ టై అయింది. ఇరు జ‌ట్లు స‌మాన స్కోరు చేశాయి. దీంతో సూప‌ర్ ఓవ‌ర్ ద్వారా ఫ‌లితం తేల‌నుంది.

bangalore vs mumbai match tied ipl 2020 10th match

మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగులు చేయ‌గా.. అనంత‌రం బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 201 ప‌రుగులు చేసింది. ఈ క్ర‌మంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య సూప‌ర్ ఓవ‌ర్ నిర్వ‌హించ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news