శ్రీలంక టూర్ కు సంబంధించి వన్డే ,టీ20 జట్లను ప్రకటించిన బీసీసీఐ

-

శ్రీలంకతో జరగనున్న 3 వన్డేలు,3 టీ20ల సిరీస్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

వన్డేలకి రోహిత్ శర్మను కెప్టెన్గా , దిల్ నీ వైస్ కెప్టెన్ గా నియమించింది.

 

వన్డేలు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, సిరాజ్, సుందర్, అర్షీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

* ఆగస్టు 2, 4, 7 తేదీల్లో 3 వన్డేలు జరగనున్నాయి.

సూర్య కుమార్ యాదవ్ కి టి20ల కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది.

T 20 జట్టు: సూర్య (కెప్టెన్), గిల్ (వైస్ కెప్టెన్), హార్దిక్, జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, పంత్, శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అన్షీ దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version