సుమంత్‌ తో మంచులక్ష్మీ..రొమాంటిక్‌ ఫోటో వైరల్‌ !

-

మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కు తెలుగు ప్రజల్లో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే కొన్ని సినిమాలు, టాక్ షో లతో మెరిసిన లక్ష్మీ ప్రస్తుతం ఆమె ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో “ఆహా భోజనంబూ” అనే కుకింగ్ షో చేస్తున్నారు. ఈ షోలోకి తెలుగు సినిమా సెలబ్రిటీ లను తీసుకొని వచ్చి వారితో వంటలు చెపిస్తూ వారి గురించి వివరాలు తెలుసుకుంటూ ఉంటారు.

ఇది ఇలా ఉండగా, తాజాగా మంచులక్ష్మీ..ఓ సంచలనానికి తెరలేపింది. తాజాగా హీరో సుమంత్‌ కు ట్విట్టర్‌ వేదికగా పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేసింది మంచు లక్ష్మీ. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, ఈ సందర్భంగా ఆమె షేర్‌ చేసిన ఫోటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమంత్‌ తో దిగిన రొమాంటిక్‌ ఫోటోను షేర్‌ చేసి… డార్లింగ్‌ అంటూ ట్వీట్‌ చేసింది మంచు లక్ష్మీ. అయితే, దీనిపై నెటిజన్లు తమకు నచ్చినట్లు కామెంట్లు పెడుతున్నారు. మంచు కుటుంబానికి అసలు బుద్ది, సిగ్గులేదంటూ మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news