BREAKING: జనసేన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల

-

మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే పలు పార్టీలు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల స్థానాలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. పిఠాపురం నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది.

 

నెల్లిమర్ల-లోకం మాధవి

అనకాపల్లి- కొణతాల రామకృష్ణ

కాకినాడ రూరల్- పంతం నానాజీ

తెనాలి-నాదెండ్ల మనోహర్

నిడదవోలు-కందుల దుర్గేష్

పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు

యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్ పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ

రాజోలు – దేవ వరప్రసాద్

భీమవరం – పులపర్తి ఆంజనేయులు

తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్

నరసాపురం – బొమ్మిడి నాయకర్

పోలవరం – చిర్రి బాలరాజు

ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు

రైల్వే కోడూరు – యనమల భాస్కరరావు

తిరుపతి – ఆరణి శ్రీనివాసులు

 

Read more RELATED
Recommended to you

Latest news