బ్రేకింగ్:రియాను సుశాంత్ ఉన్న మార్చురీకి పంపారు, నేనే సాక్ష్యం…!

-

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్ర చాలా కీలకం అయింది. ఆమెను ఇప్పుడు సిబిఐ ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమెను ఈడీ అధికారులు పలు మార్లు విచారణకు ఆహ్వానించి పలు ప్రశ్నలు సంధించారు. నిన్నటి నుంచి నేషనల్ మీడియా కొన్ని కథనాలు ఎక్కువగా ఇస్తుంది. వాటిల్లో రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ మృతదేహాన్ని చూడటానికి వెళ్ళింది అని చెప్తుంది.

అవి నిజమే అని అంటున్నాడు కర్ణి సేనకు చెందిన ఒక నాయకుడు. కర్ణిసేన రాష్ట్ర అధిపతి నన్ను వెళ్ళమని కోరడంతో నేను జూన్ 15 న కూపర్ ఆసుపత్రిలో ఉన్నానని వివరించారు. కర్ణి సేనకు చెందిన సుర్జిత్ రాథోడ్. సిబ్బందిని రిక్వస్ట్ చేయగా సుశాంత్ సింగ్ మృతదేహాన్ని చూడటానికి రియా చక్రవర్తిని అనుమతించారు అని అతను చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Latest news