BREAKING: పొత్తులపై పవన్ కళ్యాణ్ సెన్సషనల్ కామెంట్స్… !

-

ఏపీలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తాడా లేదా టీడీపీతో కలిసి వెళ్తాడా లేదా బీజేపీ టీడీపీ లను కలుపుని వెలుతారా అన్నది ఇప్పటికీ సస్పెన్స్ లో ఉంది. కాగా తాజాగా ఈ పొత్తులపై పవన్ కళ్యాణ్ సంచలనం వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పవన్ మాట్లాడుతూ నేను నా ఉనికిని మాత్రమే చాటుకోవడానికి పార్టీ పెట్టలేదని క్లియర్ గా చెప్పారు. నేను బాగా అలోచించి రాజకీయాల్లోకి వచ్చాను , మరియు గతంలో టీడీపీకి సపోర్ట్ చేయడంలోనూ సరైన కారణాలు ఉన్నాయని తెలిపారు. ఎటువంటి పరిస్థితుల్లో వైసీపీకి ఉన్న వ్యతిరేక ఓటు బ్యాంకు ను చీలనివ్వను అన్నాడు. మాకు రాష్ట్రంలో ప్రజల్లో ఉన్న బలం మీదనే సీట్ల సర్దుబాటు ఉంటుంది.

జనసేనకు బాగా పట్టున్న రాష్ట్రాలలో పోటీ చేస్తాము అంటూ ప్రకటించాడు. దీనిని బట్టి క్లియర్ గా వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకునే వెళ్లాడన్నది తేలిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news