బ్రేకింగ్: వైసీపీ నేత దారుణ హత్య

-

నంద్యాలలో వైసిపి నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పొన్నాపురంకు చెందిన సుబ్బారాయుడును కత్తులతో పొడిచి చంపారు దుండగులు. వాకింగ్ వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా చేసారు అని పోలీసులు పేర్కొన్నారు. హత్యకు గల కారణాల పై అరా తీస్తూన్న తాలుకా పోలీసులు… విజయా పాలడైరీ వెనుక ఈ హత్య జరిగిందని వివరించారు. ఈ హత్యకు పాత కక్షలే కారణం అని భావిస్తున్నారు.

crime
crime

ఆయనకు ఎవరితో అయినా విభేదాలు ఉన్నాయా అనే దాని మీద కుటుంబ సభ్యులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు అధికారులు. స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలతో ఏమైనా విభేదాలు ఉన్నాయా, పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news