ఇండియా VS ఇంగ్లాండ్ వరల్డ్ కప్ మ్యాచ్ కు బ్రిటన్ ప్రధాని

-

వరల్డ్ కప్ లో భాగంగా ఇండియా మరియు ఇంగ్లాండ్ జట్ల మధ్యన అక్టోబర్ 29వ తేదీన ఉత్తరప్రదేశ్ లోని లక్నో వాజపేయి స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ హాజరు కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవంగా రిషి సునాక్ భారత్ సంతతికి చెందిన వ్యక్తి కావడం వలన పుట్టిన దేశం మరియు నివాయిస్తున్న దేశాల మధ్యన పోటీని స్వయంగా చూడడానికి వచేస్తున్నట్లు పీఎం ఆఫీస్ తెలియచేసింది. ఈ మ్యాచ్ ను రిషి సునాక్ తో కలిసి చూడడానికి భారత్ ప్రధాని నరేంద్ర మోదీ కూడా వస్తారని తెలుస్తోంది. కాగా ఇప్పటి వరకు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్ లు ఆడగా ఒట్టి ఓడిపోయి ఒకటి గెలిచింది. అదే సందర్భంలో ఇండియా ఆడిన ఒక్క మ్యాచ్ లో గెలిచి ఇంగ్లాండ్ కన్నా మెరుగైన స్థానంలో ఉంది.

మరి ఈ రెండు టీం ల మధ్యన వరల్డ్ కప్ పోరు ఏ విధంగా ఉండనుందో తెలియాలంటే అక్టోబర్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news