నల్ల గడ్డం, తెల్ల గడ్డం ,చింతామణి, ముగ్గురు నోరు అదుపులో పెట్టుకోండి – బుద్దా వెంకన్న

-

నల్ల గడ్డం, తెల్ల గడ్డం ,చింతామణి, ముగ్గురు నోరు అదుపులో పెట్టుకోండని బుద్దా వెంకన్న వార్నింగ్‌ ఇచ్చారు. దాడులు.. ప్రతి దాడులు చేయడానికి మేం సిద్ధంగా ఉన్నామని వైసీపీని హెచ్చరించారు. జగనుకి పదవి భయంతో ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా శాశ్వత అధ్యక్షుడిగా ఉంటున్నారు.చంద్రబాబుని లోకేష్ ని ఎవరైనా తిడుతుంటే పైశాచిక ఆనందాన్ని జగన్ పొందుతున్నాడని విమర్శలు చేశారు.

తల్లి చేత రాజీనామా చేయించి కన్న తల్లి చేత కన్నీళ్లు పెట్టించి సభ నుంచి పంపించాడు…సభ నుంచి కన్నీళ్లు పెట్టుకొని విజయమ్మ వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.సర్కస్ లో వివిధ రకాల జంతువులంతా అక్కడికి చేరాయి విన్యాసాలు చేశాయని.. 420, 840లు చింతామణి నాటక దారులు, అంతా కూడా వైసీపీ ప్లీనరీలో నటించారన్నారు. జగన్ హావభావాలు చూస్తుంటే ఇలాంటి వ్యక్తిని ఎందుకు సీఎం చేశామని ప్రజలు ఛీ కొడుతున్నారని.. తెల్ల గడ్డం, నల్లగ గడ్డం, 16 నెలలు చిప్పకూడు తిన్న కుక్కలు చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్టు ట్విటర్లో పోస్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

నల్ల పిచ్చికుక్క ఇష్టం వచ్చినట్టు వాగుతాడని.. ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తున్న నల్ల కుక్క రూ. 30 కోట్లకు అమ్ముడుపోయావడని మండిపడ్డారు. కుక్కల బండ్లు ఎక్కించి, ఎద్దుల బండి ఎక్కించి ఊరంతా తిప్పి అమరావతిలో పెద్ద గొయ్యి తీసి ఈ కుక్కల్ని అందులో కప్పిపెట్టాలని నిప్పులు చెరిగారు. చంద్రబాబుని ఇష్టం వచ్చినట్టు విజయ్ సాయి, కొడాలి నాని కుక్కల్లా వాగుతున్నారు… విజయమ్మను బెదిరించి భయపెట్టి ఇడుపులపాయలో నుంచి ఎక్కించుకొచ్చి తల్లి చిన్న కుర్చీలో కూర్చోబెట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడని జగన్ పై ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news