రేపు మధ్యాహ్నం క్యాబినేట్ భేటీ

-

తెలంగాణ రాష్ట్ర క్యాబినేట్ ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం కానుంది. రేపు జరగనున్న ప్రగతి నివేదన సభలో మాట్లాడాల్సిన అంశాలతో పాటు ప్రభుత్వ పనితీరుని ప్రజలకు వివరించాల్సిన అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అనుసరిస్తున్న కపటవైఖరిని సైతం ఎండగట్టనున్నట్లు సమాచారం. మంత్రి వర్గం  భేటీ అనంతరం అక్కడి నుంచి కొంగరకలాన్ సభకు చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news