రియాపై చేయి చేసుకున్న సిబిఐ…?

-

బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యకు సంబంధించి నటి రియా చక్రవర్తి చెప్తున్న సమాధానాలపై సిబిఐ ఆగ్రహం వ్యక్తం చేసిందా…? అంటే జాతీయ మీడియా అవును అంటుంది. రియా పొంతన లేని సమాధానాలు చెప్పడంపై సిబిఐ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసారట. మీడియా ప్రతినిధులకు చెప్పిన విధంగా సమాధానం చెప్పడంతో వారు అసహనం వ్యక్తం చేసారని జాతీయ మీడియా నివేదించింది.

సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నాడా…? అతనికి అధిక మోతాదు డ్రగ్స్ ఎందుకు ఇచ్చావు అనే ప్రశ్నలు సిబిఐ నుంచి రియాకు రాగా నాకు తెలియదు నేను ఇవ్వలేదు అంటూ సమాధానాలు ఇచ్చింది రియా. అప్పటికే రియ ప్రవర్తనపై అసహనంగా ఉన్న సిబిఐ అధికారులు ఆమె చేష్టలు శృతి మించడంతో చేయి చేసుకున్నారని జాతీయ మీడియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news