విశాఖలో స్థలం కొన్నా…నా చిరకాల కోరిక ఇదే – చిరంజీవి

-

విశాఖలో జరిగిన వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తరలివవచ్చారు అభిమానులు. అయితే ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాలమైన వారు విశాఖ వాసులు..అని ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. రామకృష్ణ బీచ్ లో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారు…విశాఖలో స్థలం కొన్నాను.. నా చిరకాల కోరిక ఇక్కడ ఇల్లు కట్టుకుని విశాఖ పౌరుడిని కావాలని అనుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. సినిమా టైటిల్ చెప్పగానే ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పానని చిరంజీవి వెల్లడించారు.

విశాఖ: నా సూపర్ డూపర్ సినిమాలు అన్నీ ఇలాగే ఉంటాయి… ఈ సినిమా బాగా ఆడుతుంది..బాబీ మీద అభిమానం పెరిగిపోయిందన్నారు..బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు.. ఒకరు కథకుడు, రెండవ వాడు రచయిత, మూడు స్క్రీన్ ప్లే రైటర్, ఆ తర్వాత డైరెక్టర్.. అతని టాలెంట్ అత్యద్భుతం అని సినిమా ఇచ్చానని పేర్కొన్నారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news