రైతు కుటుంబాలకు పెళ్లి సాయం..సీఎం జగన్ సంచలనం !

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంఘటన తెలిసిందే. ఏపీలో మే 13వ తేదీన అసెంబ్లీ ఎన్నికల తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంలో ముందుకు వెళుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ని ఓడించేందుకు అన్ని పార్టీలు ఏకమయ్యాయి. ఇక అన్ని పార్టీలను ఎదుర్కొనేందుకు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా ముందుకు వెళ్తున్నారు. అయితే… ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

CM YS Jagan will release YCP Manifesto 2024 today

ఇవాళ మధ్యాహ్నం వైసీపీ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేయబోతున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మేనిఫెస్టోలో అనేక సంక్షేమ పథకాలు, బడుగు బలహీనవర్గాలను దృష్టిలో పెట్టుకొని కీలక అంశాలను మేనిఫెస్టోలో చేర్చనుంది వైసిపి. ధనిక కుటుంబాలను కాకుండా పేద కుటుంబాలను ఆదుకునేలా ఈ మేనిఫెస్టో ఉండనున్నట్లు వైసిపి వర్గాలు తెలిపాయి. అలాగే రైతు కుటుంబాలకు పెళ్లి సాయం చేసేలా ..సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకోనున్నాడట.

Read more RELATED
Recommended to you

Latest news