సీజేఐ ఎన్వీ ర‌మ‌ణతో సీఎం జ‌గ‌న్ భేటీ

-

సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ దంప‌తుల‌ను ఏపీ సీఎం జ‌గ‌న్ దంప‌తులు క‌లిశారు. మ‌ర్యాద‌పూర్వ‌కంగా సీజేఐ ఎన్వీ ర‌మ‌ణను సీఎం జ‌గ‌న్ ను క‌లిశారు. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ కు సీఎం జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా తేనేటి విందు ఇవ్వ‌నున్నారు. విజ‌యవాడ లోని ఇందిరా గాంధృ మున్సిప‌ల్ స్టేడియంలో.. సాయంత్రం ఐదు గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది.

ఇక అందుకు ముంద‌కు విజ‌య‌వాడ నుంచి గుంటూరు జిల్లా పొన్నూరు కు రోడ్డు మార్గం లో చేరుకున్న సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ దంప‌ తులు పొన్నూరు లోని వీరాంజ నేయ‌స్వామి ఆల‌యం, స‌హాస్ర లింగేశ్వ‌ర స్వామి ఆల‌యాల‌ను సంద‌ర్శం చారు. ఆల‌య అర్చ‌కులు ఈ సంద‌ర్భంగా ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. రెండు ఆల‌యాల్లోనూ వారు ప్ర‌త్యేక‌మై న పూజ‌లు చేశారు. అనంత‌రం… సీజేఐ ఎన్వీ రమణను టీడీపీ పార్టీ ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చా న్నాయుడు క‌లిశారు. మర్యాదపూర్వకంగా సీజేఐతో భేటీ అయ్యారు అచ్చాన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news