SVPలో మహేశ్‌ చాలా బాగా నటించారు : సీఎం జగన్‌ దంపతులు..

-

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు, అందాల తార కీర్తి సురేష్‌ జంటగా.. గీతా గోవిందం ఫేమ్‌ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కి సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌బాస్టర్‌ హిట్‌ కొట్టింది. అయితే తాజాగా ఈ సినిమాను ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతితో కలిసి ఈ సినిమాను వీక్షించారు.
సర్కారు వారి పాట సినిమాకు వై.ఎస్.భారతి రివ్యూ కూడా ఇచ్చారు.. వై.ఎస్.భారతి మీడియాతో మాట్లాడుతూ.. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలంటే నాకు చాలా ప్రత్యేకమైనవని.. తప్పకుండా ఆయన సినిమాలు చూస్తానని ఆమె తెలియజేశారు.. సర్కారు వారి పాట సినిమా చూశానని ఈ సినిమా చాలా బాగుందని ఫ్యామిలీ ఆడియన్స్ కు కచ్చితంగా నచ్చుతుందని ఆమె అన్నారు.

Y. S. Jaganmohan Reddy Age, Caste, Wife, Family, Biography & More »  StarsUnfolded

ముఖ్యంగా డబ్బు విషయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారి యాక్షన్ చాలా బాగుందని ఆమె ఆయనపై ప్రశంసలు కురిపించారు.సర్కారు వారి పాట సినిమాలో నాకు ఎంతో ఇష్టమైన డైలాగ్ మహేష్ బాబు గారు పలకడం చాలా సంతోషాన్ని కలిగించిందని ఆమె అన్నారు. నేను ఉన్నాను నేను విన్నాను అనే డైలాగ్ సర్కారు వారి పాట ట్రైలర్ రావడంతోనే సినిమా పై చాలా హైప్ క్రియేట్ అయ్యింది. ఇక సర్కారు వారి పాట సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించగా.. 115 కోట్లకు పైగా షేర్ వసూళ్ళని సాధించి రికార్డు స్థాయిలో హిట్ అయ్యింది.

Read more RELATED
Recommended to you

Latest news