బ్రేకింగ్: అమిత్ షా తో జగన్ సమావేశం

-

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటీ అనేది స్పష్టత రావడం లేదు. కరోనా కట్టడి విషయంలో ఏపీ సర్కార్ కాస్త సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఇక రాష్ట్రం లోని కోవిడ్ పరిస్థితి సోమవారం పై హోం మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ పాల్గొంటారు. ఆనందయ్య మందు, ఆక్సిజన్ పరిస్థితి, రోజురోజుకు తగ్గుతున్న కోవిడ్ కేస్ లు తదితర వివరాలు పై వివరణ సిఎం వివరిస్తారు.

వాక్సినేషన్ విషయం లో ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ కొనుగోలు అవకాశం ఇవ్వవద్దని కోరే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. వ్యాక్సిన్ పుష్కలంగా లభించేవరకు ఈ నిర్ణయాన్ని వాయిదా వేయాలని మరోసారి సీఎం కోరే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news