ఇవాళ చినజీయర్‌ ఆశ్రమానికి సీఎం కేసీఆర్‌

-

ఇవాళ సాయంత్రం ముచ్చింతల్ లోని చిన జీయర్‌ స్వామి ఆశ్రమానికి తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. చిన జీయర్​ స్వామిని కలిసేందుకు ముచ్చింతల్​కు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ​ హా కుంభ సంప్రోక్షణ పై ఈ సందర్భంగా చిన జీయర్‌ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. అలాగే… మహా సుదర్శన యాగం ఏర్పాట్ల పై కూడా ఆయనతో…. సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు.

ముఖ్యంగా… యాదాద్రి ఆలయ పునః ప్రారంభ ఏర్పాట్ల పై చర్చించనున్నారు సీఎం కేసీఆర్‌. రామానుజా చార్యుల విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై కూడా చర్చించనున్నారు సీఎం కేసీఆర్‌.

చిన్న జీయర్‌ స్వామిని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఇలా కలవడం కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా సార్లు… చిన్న జీయర్‌ స్వామిని సీఎం కేసీఆర్‌ కలిశారు. ఇప్పటికే చాలా సార్లు యాదాద్రి దేవాలయం పునర్‌ నిర్మాణం పై చిన్న జీయర్‌ స్వామిజీని కలిశారు సీఎం కేసీఆర్. ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా కలువనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news