తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన…ఒక్క క్షణం ఎక్కడికక్కడే !

-

తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. భారత దేశానికి స్వాతంత్య్ర వచ్చి.. 75 ఏళ్లు గడిచిన నేపథ్యంలో… తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. అయితే… అబిడ్స్‌ దగ్గర గీతాలాపనలో పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌.

భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ గీతాలాపన నిర్వహించారు. అయితే..ఈ సామూహిక జాతీయ గీతాలాపన నేపథ్యంలోనే.. హైదరాబాద్‌ లో ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద ఒక్క క్షణం వాహనాలు అన్నియూ ఆగిపోయాయి. అటు మెట్రో రైళ్లు కూడా ఒక్క క్షణం ఆగిపోయాయి. ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ వ్యాప్తంగా..  అందరూ జాతీయ గీతాన్ని పాడారు.

Read more RELATED
Recommended to you

Latest news