బిగ్ బ్రేకింగ్; ఏపీలో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు…!

-

ఆంధ్రప్రదేశ్ లో మరో 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఉదయం తర్వాత 11 కేసులు నమోదు అయ్యాయి. కృష్ణా లో 8, కడపలో, చిత్తూరు, నెల్లూరు లో ఒక్కో కేసు నమోదు అయింది. దీనితో కేసుల సంఖ్య 143 కి చేరుకుంది. నిన్నటి నుంచి కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. రెండు రోజుల నుంచి దాదాపు 120 కేసులు నమోదు కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ చాప కింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తుంది. 9 గంటల వ్యవధిలో 11 కేసులు నమోదు అయ్యాయి. దీనితో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా ఒక రకంగా ప్రళయం సృష్టిస్తుంది. ఢిల్లీ మర్కాజ్ ప్రార్ధనలకు వెళ్లి వహ్హిన వారిగా ప్రభుత్వం వారిని గుర్తించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. కృష్ణా జిల్లాలో ఈ రోజు ఎక్కువగా కేసులు నమోదు అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news