భారత్ లో కరోనా తీవ్రత వేగంగా వ్యాపిస్తుంది. మొదట్లో అంతా మన కంట్రోల్లోనే ఉంది అనుకున్నాం.. కానీ, రోజులు మారుతున్న కొద్ది కోరోనా కంట్రోల్లోకి మనం వెళ్లిపోయాం. దీంతో రోజుకి వేల కేసులతో పాటు వందల మరణాలు కూడా సంతరించుకున్నాయి. కాగా, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 11,502 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 325 మంది మరణించారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 3,32,424 చేరగా, మృతుల సంఖ్య మొత్తం 9,520కి పెరిగింది. 1,53,106 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,69,798 మంది కోలుకున్నారు.
10 వేల మరణాలకు చేరువ.. భారత్ లో కలకలం..!
-
Previous article
Read more RELATEDRecommended to you
TTD: తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు.. శ్రీవారి దర్శనానికి ఎంత టైం పడుతుందంటే?
Tirumala Sarvadarshan: తిరుమల శ్రీవారి సన్నిధికి వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్....
IPL 2024: నటరాజన్ కు పర్పుల్ క్యాప్…BCCIపై ట్రోలింగ్
హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది....
ఇవాళ సిరిసిల్లాకు సీఎం రేవంత్..కండోమ్ ప్యాకెట్ల సెగ తగులనుందా ?
ఇవాళ ధర్మపురి, సిరిసిల్ల, ఉప్పల్ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన...