కరోనా టీకాలలో భారత్ ప్రపంచ రికార్డు

-

కరోనా టీకాల్లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించింది. ఒకే రోజులో అత్యధికంగా వ్యాక్సినేషన్‌ వేసిన దేశంగా చరిత్ర సృష్టించింది. అమెరికా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలను అధిగమించింది. రెండు రోజుల్లో రెండు లక్షల 24వేల మందికి పైగా వ్యాక్సిన్  తీసుకున్నారు. ఐతే నిన్నటితో పోలిస్తే ఇవాళ చాలా తక్కువ మంది టీకా వేసుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇవాళ ఆరు రాష్ట్రాల్లో మాత్రమే వ్యాక్సినేషన్‌ జరిగింది.

vaccine
vaccine

దేశ వ్యాప్తంగా ఇవాళ 17,0 72 మంది వ్యాక్సిన్ తీసుకుంటే ఒక్క ఏపీలోనే 12 వేల మందికి వ్యాక్సీన్ వేశారు. ఇక దేశంలో వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమం సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయింది. ట్విటర్‌లో కొన్ని గంటల పాటు ‘లార్జెస్ట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ట్రెండింగ్‌లో కనిపించింది. 4.3 లక్షల ట్వీట్లకు… ఈ హ్యాష్‌ ట్యాగ్‌ ను జోడించారు.

Read more RELATED
Recommended to you

Latest news