Swathi reddy
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ మహిళలకు జగన్ బంపర్ ఆఫర్
అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అదేమంటే రాష్ట్రవ్యాప్తంగా మార్చి 7న క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. అంతే కాక దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా క్యూఆర్ కోడ్తో 2000 స్టాండ్లు ఏర్పాటు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నా జీవితాన్ని అచ్చెన్నాయుడు రోడ్డుకీడ్చారు : దువ్వాడ
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడుని 25 ఏళ్ల నుంచే ఢీ కొంటున్నానని, ఎప్పుడో అచ్చెన్నాయుడు తాట తీశానని అన్నారు. నా జీవితాన్ని అచ్చెన్నాయుడు రోడ్డుకీడ్చారని ఆయన అన్నారు. జగన్ నా ఇంటి దైవం.. నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారని వచ్చే ఎన్నికల్లో టెక్కలిలో వైసీపీ జెండా ఎగరేస్తామని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బ్రేకింగ్ : విజయవాడ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత..
అనేక చర్చల అనంతరం విజయవాడ మేయర్ అభ్యర్థిని పార్టీ అధికారికంగా ప్రకటించింది. ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్టుగా మేయర్ అభ్యర్థిగా కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ఎంపికయ్యారు. నిజానికి ఈ అంశం మీద చాలా రోజుల నుండి విజయవాడ టీడీపీలో అనేక రకాల వివాదాలు జరుగుతున్నాయి.
ఆమెను మేయర్ అబ్యర్దిహ్గా ప్రకటించాలని నాని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
సీఎం పొట్ట బాగా నిండింది…ఎప్పుడు పగులుతుందో తెలీదు !
కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు జగన్ గురించి కీలక కామెంట్స్ చేశారు. జగన్ విపరీతంగా అప్పులు చేస్తున్నాడు...దిగిపోయే లోపు ఐదారు లక్షల కోట్లు అప్పులు చేస్తాడని అన్నారు. ఈ అప్పులన్నీ ప్రజలు తీర్చాల్సిందే...జగన్ తీర్చడని అన్నారు. రంజాన్ తోఫా, చంద్రన్న బీమా, క్రిస్మస్ కనుక, అన్నా క్యాంటీన్ ఉన్నాయా....మాటలు తప్ప ఏమీ లేవని...
Telangana - తెలంగాణ
గోల్డ్ బిస్కెట్ల పేరుతో మోసం ..తక్కువ రేటుకే ఇస్తామంటూ నకిలీ బంగారంతో !
గోల్డ్ బిస్కెట్ ల పేరుతో మోసం చేస్తున్న గ్యాంగ్ అరెస్ట్ అయింది. తక్కువ రేటుకే ఇస్తామంటూ నకిలీ బంగారంతో మోసం చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మొత్తం ఐదుగ్గురు సభ్యుల మూఠా కాకాగా ఆ ముఠాకు చెందిన నలుగురు సభ్యులను అరెస్ట్ చేసిన ఎస్వోటీ శంషాబాద్ పోలీసులు 5.8 కేజీల నకిలీ బంగారు బిస్కెట్స్, ఎనిది...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రం దారి తప్పుతుంది..బాధేస్తోందన్న లోకేష్ !
విశాఖపట్నంలో పర్యటిస్తున్న నారా లోకేష్ విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ విశాఖకు ఐటీ పరంగా అనేక అవకాశాలు ఉన్నాయని ఇక్కడ కొత్త పరిశ్రమలు రావాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు పోతున్నాయని అన్నారు. మాజీ ఐటీ శాఖ మంత్రిగా బాధ ఉందని రాష్ట్రం దారి తప్పుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
బాలయ్యవన్నీ చెత్త కామెంట్లు..ఆలోచన అంతా అదే !
ఎమ్మెల్సీ నామిమేషన్ల అనంతరం టీడీపీ పై ఎమ్మెల్సీ అభ్యర్దులు విరుచుపడ్డారు. ఈ క్రమంలో బాలయ్యపై ఎమ్మెల్సీ ఇక్బాల్ మండిపడ్డారు. నేను అడగకుండానే మొదటి సారి, రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం దక్కిందని, అదే టీడీపీలో పదవులు దక్కించుకోవాలంటే పైరవీలు, ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుందని అన్నారు. ముస్లింలు ఓటేయలేదని మంత్రి పదవులివ్వని చరిత్ర టీడీపీదని ఆయన అన్నారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హిందువుల ఓపికను, సహనాన్ని పరీక్షించవద్దు : భజరంగ్ దళ్
మొన్న హైదరాబాద్ లో ప్రేమోన్మాది చేతిలో గాయపడిన బాధితురాలిని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు & భజరంగ్ దళ్ అధ్యక్షుడు సుభాష్ లు పరామర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెరాస పాలనలో హిందూ మహిళలకు రక్షణ లేదని, తెరాస & ఎంఐఎం నాటకం ఆడుతుంటే వాళ్ళ...
భారతదేశం
బ్రేకింగ్ : తాజ్ మహల్ లో బాంబు కలకలం.. మూసివేత !
తాజ్ మహల్ వద్ద బాంబు కలకలం రేగింది. తాజ్ మహల్ లో బాంబు పెట్టినట్టు ఒక వ్యక్తి ఉత్తర ప్రదేశ్ పోలీసుల హెల్ప్లైన్ నంబర్కు ఈ ఉదయం వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకుని పర్యాటకులకు ఆ ప్రదేశం నుంచి ఖాళీ చేయించారు. వెంటనే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో నలుగురు మంత్రుల మాఫియా : బాలయ్య సంచలన వ్యాఖ్యలు
హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు. ఏపీలో 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లాలని ఆయన అన్నారు. ఇసుక,మద్యం మాఫియా రాజ్యమేలుతున్నాయి అని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో యువత భవిష్యత్ అంధకారం అయిందని బాలయ్య విమర్శించారు. జవాబుదారీతనం ఉన్న పార్టీకి ప్రజలు...
About Me
Latest News
స్టార్ హీరోల స్పీడ్ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు
కరోనా లాక్డౌన్ తర్వాత టాలీవుడ్లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్నే ఫాలో...