విశాఖలో విషవాయువులు లీక్.. ఇద్దరి మృతి

-

విశాఖపట్టణంలోని రాంకీ ఫార్మా కంపెనీ నుంచి విష వాయువులు లీక్ కావడంతో ఇద్దరు మృతిచెందారు. మృతిచెందిన వ్యక్తులను దుర్గా ప్రసాద్, మణికంఠగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను కింగ్ జార్గ్ హాస్పిటల్‌(కేజీఎం)కు తరలించారు. ఫార్మా కంపెనీలోని పంపు హౌస్‌ను దుర్గాప్రసాద్, మణికంఠ తెరిచే క్రమంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. పంపును తెరవగానే అందులో నుంచి విషయవాయవులు వెలువడటంతో వారు మృతిచెందారని పోలీస్ ఇన్‌స్పెక్టర్ పర్వానంద తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నదని, దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news