కొన్ని రోజుల కింద హైదరాబాద్లోని అత్తాపూర్లో జరిగిన హత్య గుర్తుంది కదా. సేమ్ టు సేమ్ రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరంలో అటువంటి హత్యే మరొకటి జరిగింది. మహేశ్వరం మండలం నాగారంలో అదే గ్రామానికి చెందిన తొట్ల రాజు అనే వ్యక్తిని.. ప్రత్యర్థి వర్గం వ్యక్తులు దారుణంగా నడిరోడ్డుపై కత్తులతో నరికి చంపారు. మృతుడు ఇదివరకు ఓ హత్య కేసులో నిందితుడు. పథకం ప్రకారమే రాజును హత్య చేసినట్లు తెలుస్తోంది. మిగితా వివరాలు తెలియాల్సి ఉంది.
సేమ్ టు సేమ్.. మహేశ్వరంలో అత్తాపూర్ తరహా హత్య..!
By Anil Kumar
-
Previous article
Next article