BREAKING : జనగామలో ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య

-

తెలంగాణ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం జనగామలో ఎస్సై శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య చనిపోయిందని మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై శ్రీనివాస్.

తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది ఎస్సై శ్రీనివాస్ భార్య. ఈ తరుణంలోనే.. భార్య చనిపోయిందని మనస్తాపంతో తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు ఎస్సై శ్రీనివాస్. దీంతో స్థానికులు షాక్‌ గురయ్యారు. కుటుంబ కలహాలే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news