BREAKING : పెరూలో విషాదం..లోయలో పడ్డ బస్సు… 25 మంది మృతి

-

పెరూలో పెను విషాదం చోటు చేసుకుంది. రాజధాని లిమాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది.

ఈ దుర్ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంకా ఈ సంఘటన పై వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news