కరీంనగర్ లో దారుణం..భార్యపై అనుమానంతో భర్త దారుణం..ఏకంగా అక్కడే !

-

అక్రమ సంబంధాల కారణంగా చాలా మంది జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి. ఎక్కడా చూసిన.. అక్రమ సంబంధాలే కారణంగా చూపి.. హత్యలు చేస్తున్నారు. అయితే.. తాజాగా లైంగిక సంబంధం కారణంగా భార్యను కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ దారుణమైన సంఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామం లో చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఇందుర్తి గ్రామానికి చెందిన కనకం శిరీష 30 సంవత్సరాల అంగన్వాడి సెంటర్ లో ఆయమ్మగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రవీణ్‌ కూలీ పనిచేస్తున్నాడు. అయితే.. కనకం శిరీష ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో.. కత్తితో భార్యను పొడిచి చంపాడు భర్త ప్రవీణ్. శిరీష అంగన్వాడి సెంటర్ లో జాతీయ జెండా ఎత్తింది. ఈ నేపథ్యంలోనే శిరీషను అంగన్వాడి సెంటర్ నుండి లాక్కెళ్ళి కత్తితో పొడిచి చంపి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు ప్రవీణ్‌. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..కేసు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news