ప్రియుడితో సహజీవనం.. మహిళ నగ్నంగా దారుణం

-

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతే కాదు ఈ అక్రమ సంబంధాల కారణంగా… చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. అక్రమ సంబంధాల కారణంగా సొంత వారినే మర్డర్ చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియుడితో కలిసి సహజీవనం చేస్తున్న శోభ అనే మహిళ అనుమానాస్పద రీతిలో మరణించింది.

ఈ సంఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… శోభ తన భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటోంది. ఆమెకు మంజునాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. పరిచయం ఏర్పడినప్పటి నుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు. మంజునాథ మద్యం తాగి వచ్చి గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం శోభ నగ్నంగా ఉరివేసుకుంది. బట్టలు విప్పేసి మరీ ఉరివేసుకుంది. మంజునాథ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. శోభ కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ కేసు విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news