పీఎఫ్ఐ కేసులో కొనసాగుతున్న ఎన్‌ఐఏ విచారణ

-

అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను ఎన్​ఐఏ అధికారులు మూడోరోజు విచారిస్తున్నారు. నలుగురు కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్న అధికారులు… పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి వివరాలను రాబడుతున్నారు. మూడురోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే రెండురోజుల పాటు నిందితులను విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియనుంది.

Read more RELATED
Recommended to you

Latest news