ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఫలించడం లేదు. ఇక ఇదిలా ఉంటే కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం నెహ్రు నగర్ లో మరణ మృదంగం భయపెడుతుంది. 10 రోజుల వ్యవధిలో 18 మంది మృతి చెందారు. వాంతులు, విరోచనాలు, గుండె ఆగిపోవడం వంటి లక్షణాలతో మృతి చెందారు.
ఏపీలో ఆ ఒక్క ప్రాంతంలో భయంకరంగా పరిస్థితి…!
-